భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఈ వారం ఓటీటీలోకి చాలా మలయాళం సినిమాలు వస్తున్నాయి. డిఫరెంట్ జోనర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సిద్ధమయ్యాయి. ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లూ ఉన్నాయి. ఈ మలయాళ సినిమా... Read More
Hyderabad, సెప్టెంబర్ 23 -- పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి వరుస ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి నుంచీ మూవీకి సంబంధించి అన్నీ ఆలస్యంగానే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా డిస్ట్రిబ్యూటర్లు కూడా నిర్మాతల తీరుపై ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్త... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- నారా రోహిత్ నటించిన రొమాంటిక్ కామెడీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది. దాని డిజిటల్ ప్రీమియర్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. సినీ ప్రేమికుల... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- నారా రోహిత్ నటించిన రొమాంటిక్ కామెడీ సుందరకాండ ఓటీటీలోకి వచ్చేసింది. దాని డిజిటల్ ప్రీమియర్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎండ్ కార్డు పడింది. సినీ ప్రేమికుల... Read More
Hyderabad, సెప్టెంబర్ 23 -- ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 42 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ రిలీజ్ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఇస్రోలోని ప్రముఖ కేంద్రమైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్సీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశ ప్రతిష్టాత్మక ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మెుక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించారు. అభివృద... Read More
Hyderabad, సెప్టెంబర్ 23 -- క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 26) నుంచి జనావర్ (Janaawar) అనే థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీని... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రొడ్డె్క్కారు. తీర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల నుంచి రసాయన వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పో... Read More